తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాన్ని వేగవంతం చేసింది.దీనిలో మహకూటమిలోని పార్టీలకు సీట్లను సర్ధుబాటు చేసి తమ అభ్యర్థులను ప్రకటించాడానికి రెడీ అవుతుంది.కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. నవంబర్ రెండో తేదీన ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.
కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా (అంచనా)
కొడంగల్ – రేవంత్ రెడ్డి,
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
ఆలంపూర్- సంపత్కుమార్
పరిగి – రామ్మోహన్ రెడ్డి
గజ్వేల్- ఒంటేరు ప్రతాప్ రెడ్డి
గద్వాల డీకే అరుణ
ఆందోల్- దామోదర రాజనర్సింహ
నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి
గోషామహల్ – ముఖేష్ గౌడ్
నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
ఆలేరు- భిక్షమయ్యగౌడ్
వనపర్తి -చిన్నారెడ్డి
సిరిసిల్ల కేకే మహేందర్ రె్డ్డి
పెద్దపల్లి విజయరమణరావు
సనత్ నగర్ -మర్రి శశిధర్ రెడ్డి
వికారాబాద్ -ప్రసాద్ కుమార్
సంగారెడ్డి జగ్గారెడ్డి
తుంగతుర్తి -అద్దంకి దయాకర్
నాగర్ కర్నూల్- నాగం జనార్ధన్ రెడ్డి
మధిర- మల్లు భట్టి విక్రమార్క
ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
మంథని- శ్రీధర్ బాబు
జగిత్యాల -జీవన్ రెడ్డి
హూజూర్నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి
నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
జనగామ -పొన్నాల లక్ష్మయ్య
నర్సంపేట -దొంతిమాధవరెడ్డి
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నాగార్జునసాగర్ -జానారెడ్డి
ఖానాపూర్ -రమేష్ రాథోడ్
బోథ్ -సోయం బాపురావు
జహీరాబాద్ -గీతారెడ్డి
షాద్నగర్ – చెవులపల్లి ప్రతాప్ రెడ్డి
నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
బాల్కొండ -అనిల్ కుమార్
కామారెడ్డి- షబ్బీర్ అలీ
బోధన్- సుదర్శన్ రెడ్డి